పాల్గుణమాసం శుద్ధ విదియ నాడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు,సప్తమి తిధి వారి జయంతి.
ఈ రెండు సందర్భాల నేపథ్యంలో ఏటా మంత్రాలయంలో గురువైభోత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.
ఈ సంవత్సరం మార్చి 15 నుండి మార్చి 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
0 Comments