Ad Code

Responsive Advertisement

దేవునికి ఎలాంటి పళ్లు నివేదించాలి ?



మనం తినే పళ్ళన్నీ దైవానికి నివేదించవచ్చు. కానీ గింజలు లేని పళ్లును నివేదన చేయకుండా ఉండడం ఉత్తమం. పూజలోనే కాకుండా వ్రతాలు, నోముల వంటి సందర్భాలలో ఇతురలకు ఇచ్చేందుకు కూడా గింజలు లేని పళ్లు పనికిరావు. అరటిపండు సర్వశ్రేష్ఠం.

Post a Comment

0 Comments