Ad Code

Responsive Advertisement

2020 : జులై 3 నుండి దుర్గమ్మ శాకంబరి ఉత్సవం

ఆషాడ మాసం నేపథ్యంలో విజయవాడ  కనకదుర్గ అమ్మవారి  ఆలయంలో జులై 3వ తేదీ నుంచి శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి.. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు.. మూడవ తేదీన ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. 5వ తేదీన ఉదయం పుర్ణాహుతితో ముగియనున్నాయి.శాకంబరీ ఉత్సవాలకు వచ్చే భక్తులు టికెట్లను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలి.  ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోనాల కమిటీ సభ్యులు జూలై 5న అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు . జులై 1 నుంచి దేవస్ధాన కేశఖండన శాల నందు తలనీలాలు తీసేందుకు అనుమతిస్తారు.

Post a Comment

0 Comments