Ad Code

Responsive Advertisement

కరోనా అలెర్ట్ : ఆలయాలలో భక్తులు పాటించవలసిన నియమాలు

 గుళ్లు, ఆలయాలలో  సోమవారం నుంచి తెరిచే వీలు కల్పిస్తున్న నేపథ్యంలో పాటించవలసిన నియమాలు :



వీరికి ఆలయ ప్రవేశం ఉండడు 
  • 65 ఏళ్ళ పైన వారికి
  • 10 ఏళ్ళ లోపు వారికి
  • గర్భిణీ స్త్రీలకు 
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి 
భక్తులు చేయవలసినివి :
  • కనీసం 6 అడుగుల దూరం పాటించాలి 
  • మాస్కులు ధరించాలి 
  • క్రమం తప్పకుండ హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవాలి 
  • దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకొని తరువాత దానిని దూరంగా పడేయాలి.
  • ఆరోగ్యసేటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • వీలైతే చాప తీసుకువెళ్లవచ్చు.
భక్తులు చేయకూడనివి :
  • ఎక్కడ ఉమ్ము వేయటం చేయకూడదు 
  • పుస్తకాలను, విగ్రహాలను తాకకూడదు
  • మాస్కులు లేకుండా దర్శనానికి వెళ్ళకూడదు.
  • ప్రసాదం తీసుకోకూడదు 
  • ఒంట్లో నలతగా ఉంటే దర్శనానికి వెళ్ళకండి
  • షేక్ హాండ్స్ ఇవ్వకండి.
ఆలయ అధికారులు చేయవలసినవి :
  • కచ్చితంగా శానిటైజర్ మరియు థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉండాలి.
  • కరోనా లక్షణాలు లేనివారిని దర్శనానికి అనుమతించాలి 
  • మాస్కు ధరించిన వారికి మాత్రమే దర్శనం కల్పించాలి 
  • ఆలయ పరిసరాలలో పాదరక్షలు ధరించకుండా చూడాలి.
  • భౌతిక దూరం పాటించేలా చూడాలి
  • ఆలయ ప్రవేశానికి, దర్శనం తరువాత బయటకి వేరువేరు మార్గాలు ఉండాలి.
  • అన్నదానం అప్పుడు భౌతిక దూరం పాటించాలి 
  • ఆలయ సత్రాలలో (రూములలో ) ఉష్ణోగ్రత 24 - 30 డిగ్రీలు మధ్య ఉండాలి.
  • ఆలయ పరిసరాలు దగ్గర శుభ్రత పాటించాలి.
ఆలయ అధికారులు చేయకూడనివి :
  • అభిషేక పవిత్ర జలాలు భక్తుల మీద చల్లకూడదు.
  • ప్రసాదాలు  ఇవ్వకూడదు 
  • భక్తులను గుంపుగా కలవకుండా చూడాలి.

Post a Comment

0 Comments