Ad Code

Responsive Advertisement

భగవంతునికి తలనీలాలు సమర్పిస్తాం. ఎందుకు ?


  • దీని గురించి పద్మపురాణంలోని వేంకటాచల మహత్యం చెప్పబడింది.
  • తీర్థయాత్రలు చేసేవారు ఆహార నియమాలు పాటించాలి,ఎక్కువ తినడం వల్ల కలిగే నిద్రాదులు భగవంతుని చింతననుండి దూరం చేయకుండా ఈ వ్రతం కాపాడుతుంది.
  • తీర్థయాత్ర చేసే విధిలో భాగంగా గుండు చేయుంచుకోవాలి.
  • మనలోని పాపాలు శిరస్సుని ఆశ్రయించివుంటాయి , తలనీలాలు ఇవ్వడం ద్వారా ఈ పాపం తొలగుతుంది అని స్వయంగా వెంకటేశ్వర స్వామివారే చెబుతారు.
  • ఈ నియమం స్త్రీలకు వర్తించదు.

Post a Comment

0 Comments