Ad Code

Responsive Advertisement

2021లో 1.04 కోట్ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

 

2021వ సంవ‌త్స‌రంలో 1.04 కోట్ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. డిసెంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు న‌మోదైన వివ‌రాలు ఇలా ఉన్నాయి.


శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య – 1.04 కోట్లు


విక్ర‌యించిన శ్రీ‌వారి ల‌డ్డూల సంఖ్య – 5.96 కోట్లు


హుండీ కానుక‌లు – రూ.833.41 కోట్లు


అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య – 1.37 కోట్లు


త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య – 48.75 ల‌క్ష‌లు

Post a Comment

0 Comments