Ad Code

Responsive Advertisement

భద్రాచలం: ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు

సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 23 నుంచి జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.


రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.500, రూ.250ల టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి . భక్తులు www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు పొందవచ్చు.


కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయం, రామాలయంలోని ప్రధాన కౌంటర్‌, తానీషా కల్యాణ మండపం, బ్రిడ్జి వద్ద ఉన్న రామాలయ సమాచార కౌంటర్‌లో ఈ టికెట్లను నేరుగా విక్రయిస్తారు.

Post a Comment

0 Comments