Ad Code

Responsive Advertisement

పుష్పగిరి వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు

విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ జామి మండలం పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస పూజలు జరగనున్నాయి. 


16న ఉదయం ధనుర్మాసవ్రతం

21న కుచేలు దివసం

జనవరి 1న విశేష అలంకరణ

2న ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం

3న నవనీత సేవ

4న జన్మనక్షత్రం పూజ 

5న తిరుప్పాడ సేవ 

8న ప్రత్యేక హారతి

11న కూడారై, 

14న బోగి, గోదాదేవి రంగనాథుల కల్యాణం, అనంతరం గోదాదేవి అమ్మవారికి పల్లకీ జరుగుతుంది.

Post a Comment

0 Comments