Ad Code

Responsive Advertisement

2022: డిసెంబర్ 15 నుంచి భీమవరం మావులమ్మ దర్శనం నిలుపుదల

భీమవరం మావుళ్లమ్మ ఆలయ 59 వ  వార్షిక మహోత్సవాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో రంగులు, ఆభరణాలకు మెరుగుపెట్టే పనుల నిమిత్తం ఈనెల 15 నుంచి మూలవిరాట్‌ దర్శనం నిలిపివేయనున్నారు. అలయ మండపంవెనుక భాగంలో అమ్మవారి ఉత్సవమూర్తిని భక్తులు దర్శించుకోవచ్చు . ఈనెల 29న పూజల అనంతరంమూలవిరాట్‌ దర్శనం పునఃప్రారంభమవుతుంది. 

Post a Comment

0 Comments