Ad Code

Responsive Advertisement

16 నుంచి పారిజాతగిరి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు

ఈ నెల 16 నుంచి గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.వచ్చే ఏడాది జనవరి 14 వరకు కొనసాగుతాయి.రోజూ ఉదయం 5 గంటలకు తిరుప్పావై "సేవా కాలం, ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 2న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, 8న దీపోత్సవం, 14న భోగినాడు. గోదా రంగనాథుల కల్యాణం జరుగుతుంది. 

Post a Comment

0 Comments