Ad Code

Responsive Advertisement

శబరిమల తాజా సమాచారం

కేరళలలోని శబరిమలకు భక్తుల తాకిడీ పెరిగింది. అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతమంది ఉన్నారు. నిన్న ఒక్క రోజే లక్ష మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అయితే, టికెట్లు పొంది కూడా స్వామి దర్శనం కాని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.


అధికారిక సమాచారం ప్రకారం.. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన 1.10 లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పంబ నుంచి శబరిమల కొండపైకి వెళ్లేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇక ఇప్పటి వరకు భక్తుల దర్శనం ద్వారా ట్రావెన్ కోర్ దేవస్థానానికి 130 కోట్ల ఆదాయం వచ్చింది. 

Post a Comment

0 Comments