అరుణాచలేశ్వరుని కార్తీక బ్రహ్మోత్సవాలకు కార్తీగై దీపం అని పేరు. ఈ పది రోజులు ఉత్సవాలలో అరుణాచలం భూలోక కైలాసంగా వెలుగొందుతుంది.
వివరాలు
నవంబర్ 20 - ధ్వజారోహణం, శివపార్వతులతో పాటుగా వివిధ దేవతలు వివిధ వాహనాలలో కల్యాణ మండపానికి వచ్చిన తరువాత దీపారాధన చేస్తారు.
నవంబర్ 21 - ఇంద్ర విమాన వాహన సేవ.
నవంబర్ 22 - సింహ వాహన సేవ
నవంబర్ 23 - కామధేను వాహనం
నవంబర్ 24 - వృషభ వాహనం (రాత్రి).
నవంబర్ 25 - వెండి రథోత్సవం
నవంబర్ 26 - మహా రథోత్సవం
నవంబర్ 27 - అశ్వవాహన సేవ (రాత్రి).
నవంబర్ 28 - కైలాస వాహనం(రాత్రి).
నవంబర్ 29 - వేకువజామున 4 గంటలకు భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అరుణాచల కొండ మీదకి దీపం వెలుగుతుంది. స్వామి వారు బంగారు వృషభ వాహనం సేవ జరుగుతుంది.
చంద్రశేఖర స్వామి వారికీ, పరాశక్తి అమ్మవారికి, సుబ్రమణ్య స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది.
అరుణాచలేశ్వర స్వామి వారి గిరిప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయి.
0 Comments