Ad Code

Responsive Advertisement

కార్తీకపౌర్ణమి రోజు జ్వాలాతోరణం ప్రాముఖ్యత

 

  • కార్తీకపౌర్ణమి నాటి సాయంత్రం జ్వాలాతోరణం సిద్దమవుతుంది.
  • శివాలయాలలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తు అయిన కర్రలు నాటుతారు.
  • ఆ రెండిటిని కలుపుతూ అడ్డంగా మరో కర్ర నాటుతారు. అడ్డంగా కట్టిన కర్రకు ఎండుగడ్డి ని వేలాడే విధంగా చుడుతారు.
  • చంద్రదర్శనం తరువాత ఆ గడ్డి పై నెయ్య పోసి మంట వెలిగిస్తారు.ఇది తోరణంలా వెలుగుతుంది.
  • ఈ జ్వాలాతోరణం కింద నుంచి పార్వతీపరమేశ్వరులును మూడు సార్లు పల్లకిలో ప్రదక్షణముగా ఆలయం చుట్టూ నడిచి వెళ్తారు.
  • తోరణంలో కాలిన గడ్డిని పశువుల మేత కలిపితే మంచిది అని భవిస్తారు.
  • జ్వాలాతోరణంలో కాలిన గడ్డిని నుదుటన ధరిస్తే ఐశ్వర్యప్రదం.

Post a Comment

0 Comments