Ad Code

Responsive Advertisement

శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర 2021 - 22 తేదీలు - శంబర

ఈ అమ్మవారి ఆలయం శంబర గ్రామంలోని విజయనగర జిల్లాలో వుంది. అమ్మవారు ఉత్తర ఆంధ్ర ప్రజలు ఇలవేల్పు. అమ్మవారి జాతర డిసెంబర్ 27 నుండి ప్రారంభంకానున్నది.


తేదీలు 2021 -22 


డిసెంబర్ 27 - పోలమాంబ మేనత్త, పెద్ద పోలమాంబ అమ్మవారిని గ్రామానికి తీసుకువస్తారు.


2022 

జనవరి 03, 04, 05 - జాతర 

జనవరి 10 - అమ్మవారిని గోముఖి నది వద్ద కొలిచి గ్రామానికి తీసుకువస్తారు. 

జనవరి 24 - తొలేళ్ల ఉత్సవం

జనవరి 25 - సిరిమానోత్సవం

జనవరి 26 - అంపకోత్సవం

Post a Comment

0 Comments