Ad Code

Responsive Advertisement

గురు ద్వాదశి

 

  • గురు ద్వాదశి ని  ఆశ్వయుజమాసం  కృష్ణపక్షం 12వ  రోజున  జరుపుకుంటారు.
  • ఇది మహారాష్ట్ర లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం ఇది కార్తీక మాసం లో వస్తుంది. 
  • ఇదే రోజు గోవత్స ద్వాదశిని కూడా జరుపుకుంటారు. 
  • దత్త అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి.
  • కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి దీపావళి సంబరాలు మొదలు అవుతాయి.
  • గురుద్వాదశి దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికీ చాల ముఖ్యమైన రోజు. 
  • శ్రీ పాద శ్రీ వల్లభుడు కలియుగం లో మొదటి దత్త అవతారం. 
  • ఈయన జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలో ని పిఠాపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నది ఈయన ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున అవతారం సమాప్తి కావించారు. 
  • గురుద్వాదశి ని కర్ణాటకలో ని గంగాపూర్  దత్తాత్రేయ క్షేత్రం లో ఘనంగా నిర్వహిస్తారు. కొంత మంది ఈ రోజు గురుచరిత్రని పారాయణ చేస్తారు.  

2021 : 1,నవంబర్ 

Post a Comment

0 Comments