శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం నెల్లూరు పట్టణంలోని మూలపేటలో ఉంది ఈ ఆలయం.
ఈ ఆలయం 1883లో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడ స్వామి వారు శ్రీ రుక్మిణి సత్యభామలతో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రతి శుక్ర,శని, ఆదివారాలలో ప్రతేక్య పూజలు జరుగుతాయి.
ముఖ్యమైన పండుగలు :
శ్రీరామనవమి, శ్రీ కృష్ణాష్టమి, స్వామివారికి బ్రహ్మోత్సవాలు, హనుమాన్ జయంతి,దసరా.
ఆలయ వేళలు :
ఉదయం : 5.30 - 12.00
సాయంత్రం : 5.00 - 9.00
ఆలయం లో స్వామి వారికీ సేవలు :
5.30 AM సుప్రభాతం
6.00 AM విశ్వరూప దర్శనం
7.30 AM ఆరాధన , తిరువధారణ
8.00 AM దివ్య ప్రబంధ వేద పారాయణం
8.30 AM మొదటి గంట నివేదన
9.00 AM తిరుమంజనం
11.30 AM రెండవ గంట నివేదన
5.00 PM శ్రీవారి దర్శనం
7 PM తీరు నక్షత్ర ఆరాధన /తోమాలసేవ
8.30 PM ఆఖరి గంట నివేదన
9.00 PM పవళింపు సేవ
ప్రతి రోజు గోపూజ చేస్తారు
ప్రతి రోజు రాత్రి విష్ణు సహస్రనామ పారాయణం , హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు.
ప్రతి శనివారం స్వామి వారికీ తిరుమంజనం నిర్వహిస్తారు.
పార్థి శుక్రవారం అమ్మ వారికీ పల్లకీసేవ, తిరుమంజనం నిర్వహిస్తారు.
ప్రతి ఏటా స్వామి వారికీ అంగరంగ వైబోవంగా బ్రహ్మోత్సవములు చేస్తారు.
ఎలా వెళ్ళాలి :
నెల్లూరు బస్టాండ్ నుండి 2 లేదా 3 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.
0 Comments