- ఆషాడ శుద్ధ దశమినుండి మహాలక్ష్మి వ్రతం చేయాలని శాస్త్రగ్రంధాలు చెబుతున్నాయి.
- ఈ దశమి రోజున మహాలక్ష్మి అమ్మవారిని విధివిధానముగా పూజించి, నెలరోజుల పాటు అంటే శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు తినకూడదు.
- అలాగే నెలరోజుల పాటు ఆకుకూరలు దానం చేయాలి.
- ఈ వ్రతాన్ని చేయడం వల్ల అష్టఐశ్వర్యాలు లభిస్తాయి.
0 Comments