- ప్రయాణాన్ని ప్రారంభించబోయే ముందు శ్రీరామరక్షాస్తోత్రం చదువుకుంటే మంచిది.
- శ్లోకాన్ని ప్రయాణ సమయంలో పఠించడం అన్నివిధాలా మేలు చేస్తుంది.
- బయల్దేరే సమయంలోనే కాకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా ఆ శ్లోకాన్ని పఠిస్తూ ఉండడమూ మంచిదే.
- దైవబలం మనకు తోడుగా ఉందనే భావన మనలో డ్రైవింగ్ పట్ల ఏకాగ్రతను, మనోబలాన్ని పెంచుతుంది.
0 Comments