శ్రీరంగం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ముఖ్యమైన పండుగ. ఈ ఉత్సవాలను 21 రోజులు నిర్వహిస్తారు. మొదటి పది రోజులు పాగల్ పట్టు ఉత్సవాలు అని, తరువాత పది రోజులు రాపత్తు ఉత్సవాలుగా జరుపుతారు.
ముఖ్యమైన తేదీలు :
డిసెంబర్ 14, 2020 - తిరునెడుదండగం.
డిసెంబర్ 15, 2020 - పాగల్ పట్టు ఉత్సవాలు మొదలు.
డిసెంబర్ 24, 2020 - మోహిని అలంకారం, పాగల్ పట్టు ఉత్సవాలు ఆఖరి రోజు
డిసెంబర్ 25, 2020 - వైకుంఠ ఏకాదశి
పరమపద వాసాలు తెరుచుకుంటాయి - ఉదయం 4.45
రాపత్తు ఉత్సవాలు మొదలు.
డిసెంబర్ 31, 2020 - తిరుకైతహలా సేవ.
జనవరి 01,2021 - తిరుమంగల్ మన్నన్ వెదుపరి.
జనవరి 03, 2021 - శ్రీ నమ్పెరుమాళ్ తీర్థవారి
జనవరి 04, 2021 - శ్రీ నమ్మజహ్వర్ మొత్చం
0 Comments