ఈ ఆలయం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారం జరిగింది. ఈ ఆలయంలో శివుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి , కన్యకా పరమేశ్వరి, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు.
ఇంకా జయ, విజయలు తో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు , గరుడ మరియు కాలభైరవ స్వామి వారిని దర్శించవచ్చు.
ముఖ్యమైన పండుగలు
మకర సంక్రాంతి
మహా శివరాత్రి
వైకుంఠ ఏకాదశి
హనుమాన్ జయంతి
ఆలయ వేళలు
ఉదయం 06.00 నుండి రాత్రి 08.00 వరకు
ఆలయానికి ఎలా చేరుకోవాలి
ఒంగోలు నుండి 22 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
చుట్టుపక్కల దేవాలయాలు
చదలవాడ రఘునాయక స్వామి ఆలయం - 100 mts
వల్లూరు వల్లురమ్మ ఆలయం - 35 కి.మీ దూరంలో
సింగరకొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - 54 కి.మీ దూరంలో.
0 Comments