తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన ఆలయాలు
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం - అన్నవరం
గోలింగేశ్వర ఆలయం - రామచంద్రపురం
కపోతేశ్వర ఆలయం - రాజోలు
శ్రీ సోమేశ్వరస్వామి వారి దేవస్థానం - కోటిపల్లి
కోటిపల్లి క్షేత్రం
కొప్పు లింగేశ్వరుడు - పలివెల
ఆంధ్ర శబరిమల - ద్వారపూడి
అయినవిల్లి - శ్రీ వినాయక స్వామి వారి ఆలయం.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం - అన్నవరం
గోలింగేశ్వర ఆలయం - రామచంద్రపురం
కపోతేశ్వర ఆలయం - రాజోలు
శ్రీ సోమేశ్వరస్వామి వారి దేవస్థానం - కోటిపల్లి
కోటిపల్లి క్షేత్రం
- ఇక్కడ కోటి శివలింగాలు ఉన్నాయి.
- గోదావరి నది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.
- విష్ణువు వామనరూపుడై ఇక్కడ వెలిసాడు అని చెబుతారు
- కార్తీక మాసంలో, శివరాత్రి నాడు పుణ్య స్నానాలు ఆచరిస్తారు.
శ్రీ భీమేశ్వర ఆలయం - ద్రాక్షారామం.
- పంచారామ ఆలయాలలో ఒక్కటి.
- లింగం సగ భాగం నల్లగా, సగ భాగం తెల్లగా ఉంటుంది.
- లింగం ఎత్తు 60 అడుగులు ఉంటుంది.
- దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసాడు అని చెబుతారు.
- ఇక్కడ వినాయక స్వామి తొండం కుడి చేతిమీదగా ఉంటుంది. కాశీలోని విశ్వేశ్వర ఆలయంలో కూడా ఇలాగే ఉంటుంది.
- మహాశివరాత్రి నాడు ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం - అంతర్వేది
- మాఘ మాసంలో కొద్దిరోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో కిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషం.
- మాఘ మాసంలో స్వామి వారి కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా జరుగుతాయి.
నరసింహ స్వామి ఆలయం - రాజమండ్రి.
ఉమామార్కండేశ్వర ఆలయం, సారంగడేశ్వర ఆలయం - రాజమండ్రి.
నూకాలమ్మ అమ్మవారు - అనకాపల్లి
- 1611 లో ఆలయం నిర్మించారు
పిఠాపురం
- పరమేశ్వరుడు కోడిపుంజు రూపంలో వెలసిన కుక్కుటేశ్వర క్షేత్రం
- అష్ఠాదశ పీఠాలలో పురుహూతికా దేవి ఆలయం
- ఇంద్రుడు నిర్మించిన ఐదు వైష్ణవ క్షేత్రాలలో ఒక్కటి
- దత్తాత్రేయుని ప్రధమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించిన పుణ్యస్థలి.
శ్రీ వెంకటేశ్వర ఆలయం - అప్పనపల్లి
మండపల్లి లో ఆలయాలు
జగన్మోహిని చెన్నకేశవ ఆలయం - ర్యాలీ
కుమారారామం
- చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుడి కిరణాలూ ఉదయం స్వామివారి పాదాలమీద, సాయంత్రం అమ్మవారి పాదాల మీద పడటం విశేషం.
శ్రీ పళ్ళాలమ్మ దేవాలయం - వాసపల్లి.
- ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి వెళ్లిన మంగళవారం పెద్ద తీర్థం జరుగుతుంది.తీర్థంకు ముందు రోజు జరిగే పెద్ద జాతర ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
- అమ్మవారి ఉత్సవాలు నెలరోజుల పాటు వైభవంగా జరుగుతాయి.
ఆంధ్ర శబరిమల - ద్వారపూడి
అయినవిల్లి - శ్రీ వినాయక స్వామి వారి ఆలయం.
- స్వయంభు గణపతి క్షేత్రాలలో ఒక్కటి
- దక్షప్రజాపతి యజ్ఞంకి ముందు గణపతిని పూజించినట్లు స్థల పురాణం
- భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు.
శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం - పెద్దాపురం
- 17 వ శతాబ్దంలో గ్రామా దేవతగా వెలసింది.
- ఆషాడ మాసంలో తిరునాళ్లు జరుగుతాయి.
శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం - లోవ.
శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం - రాజమండ్రి.
0 Comments