Ad Code

Responsive Advertisement

పద్మనాభ ద్వాదశి

 


  • పాశాంకుశ ఏకాదశి తరువాత రోజును పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటారు.
  • ఇది ఆశ్వయుజ మాసం శుద్ధ ద్వాదశి రోజు వస్తుంది.
  • దీనిని గురించి వరాహ పురాణంలో వివరించబడింది.
  • ఈ రోజు విష్ణు భగవానుడిని అనంత పద్మనాభుడిగా పూజిస్తారు.
  • ఈ వ్రతం ఆచరణ వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు.

ఏమి చేయాలి ?

  • తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణు భగవానుడిని పూజించాలి.
  • వీలైతే ఆలయంలో దర్శనం చేసుకోవాలి.
  • విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి
  • మౌన వ్రతం ఆచరించాలి.
2020 తేదీ : అక్టోబర్ 28. 

Post a Comment

0 Comments