Ad Code

Responsive Advertisement

పాశాంకుశ ఏకాదశి



  • ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని పేరు.ఈ ఏకాదశి యమపాశానికి అంకుశంగా పని చేస్తుందట.
  • ఈ ఏకాదశి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో వివరించబడింది. 
  • అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల నరకం రాకుండా, స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది .కాబట్టే యిది పాశాంకుశ ఏకాదశి అయింది
  • ఈ ఏకాదశి వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు హరించబడుతాయి.
  • ఈ ఏకాదశి ఆచరణ వలన పరలోకాలలో వున్న తాతముత్తాతలకు పుణ్యగతులు లభిస్తాయి.
  • ఈ రోజున ఉపవాసం వుండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి,మరు నాడు ద్వాదశి ఘడియలు వుండగానే విష్ణుపూజ చేసి నివేదన సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
  • ఈ ఏకాదశి నాడు అరటి పండ్లను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

2020 తేదీ : అక్టోబర్ 27.

Post a Comment

0 Comments