Ad Code

Responsive Advertisement

మహాలయ అమావాస్య రోజు ఏమి చేయాలి ?

  •  భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ లేదా సర్వ పితృ అమావాస్యగా పిలుస్తారు.
  • ఈ రోజు పూర్వీకులకు శ్రాద్ధం  , తర్పణం కర్మలను చేయడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందవచ్చు.
  • పితృ పక్షాలు ఈరోజుతో ముగుస్తాయి.
  • ఈ రోజు  పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల పితృ దోషం నుండి  విముక్తి లభిస్తుంది.
  • ఈ సమయంలో విడిచే తర్పణంతో పూర్వీకులు   సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు.


చేయాల్సిన పనులు


  • ఈ రోజు  ఉదయం నిద్రలేచి స్నానం చేసి పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ తర్పణ విడవాలి.
  • బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి, లేదా అన్నదానం కూడా చేయవచ్చు 
  • ఈ రోజు అన్నదానం చేసిన వారి ఆర్ధిక కష్టాలు తీరుతాయి అని నమ్మకం 
  • ఈ రోజు ఇంటి ఈశాన్యంలో పూజ చేసి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే సమస్యలు దూరం అవుతాయి.


చేయకూడని పనులు 


  • ఈ రోజున మాసం, ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంగా తీసుకోరాదు.
  • ఈ రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు, క్షవరం చేయకూడదు. 

Post a Comment

0 Comments