టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తేదీ ఉదయం రాత్రి
26-01-2020(ఆదివారం) ధ్వజారోహణం పల్లకీ ఉత్సవం
27-01-2020(సోమవారం) పెద్దశేషవాహనం హంసవాహనం
28-01-2020(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
29-01-2020(బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
30-02-2020(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
31-02-2020(శుక్రవారం) సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం, గరుడవాహనం
01-02-2020(శనివారం) రథోత్సవం గజ వాహనం
02-02-2020(ఆదివారం) పల్లకీ ఉత్సవం అశ్వ వాహనం
03-02-2020(సోమవారం) చక్రస్నానం, ధ్వజావరోహణం
ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.
0 Comments