- మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమిగా పిలుస్తారు.
- ఈ రోజున సరస్వతి దేవిని విధివిధానంగా పూజించాలి.
- ఈ రోజున బ్రహ్మిముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేసి, సరస్వతీదేవిని పాఠ్యపుస్తకాలు, కలము మొదలైన వాటితో పూజించడం సంప్రదాయం.
- ఈ పంచమిరోజున పిల్లలకు అక్షరభ్యాసం చేసి చదువు ప్రారంభింప చేయడం ఎంతో మంచిది.
0 Comments