ఈ ఆలయం నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలంలో ఉంది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి. ఈ ఆలయ నిర్మాణం సుమారు 300 సంవత్సరాల క్రితం జరిగినట్లు తెలుస్తుంది.
ఒక్క భక్తుడి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించామని అమ్మవారు కోరారు. ఈ గ్రామంలో అమ్మవారు నివసించిన ఇల్లు ఇప్పటికి కూడా ఉంది.
ముఖ్యమైన పండుగలు :
వెంగమాంబ తిరునాళ్ళు
గ్రామోత్సవం
కల్యాణోత్సవం
దసరా
ఆలయ వేళలు :
ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 వరకు
సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు.
ఎలా వెళ్ళాలి :
నెల్లూరు నుండి 100 కి.మీ దూరంలో
ఉదయగిరి నుండి 21 కి.మీ దూరంలో
కావలి నుండి 77 కి.మీ దూరంలో
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - 50 కి.మీ దూరంలో
జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం - 91 కి.మీ దూరంలో
వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - 95 కి.మీ దూరంలో.
0 Comments