Ad Code

Responsive Advertisement

దుబ్బరాజన్న ఆలయ బ్రహ్మోత్సవాలు 2020 - పెంబట్ల

శైవక్షేత్రాలలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్లోని దుబ్బరాజన్న ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

సేవల వివరాలు :

ఫిబ్రవరి 19న సాయంత్రం 6.05 గంటలకు స్వస్తిశ్రీ పుణ్యాహవచనం.
ఫిబ్రవరి 20న రాత్రి 8.21 గంటలకు స్వామివారి కల్యాణమహోత్సవం.
ఫిబ్రవరి 21న మహాశివరాత్రిజాగరణ, రాత్రి 12గంటలకు లింగోద్భవ కాలమున రుద్రాభిషేకం, నిశీపూజ.
ఫిబ్రవరి  22న పారణ.
ఫిబ్రవరి 23న ఉదయం 10.23 గంటలకు స్వామివారి రథోత్సవం.

బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి.

పూర్తయిన తర్వాత వచ్చే మొదటి సోమవారం 24న ఏకాదశ రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమం. 

Post a Comment

0 Comments