Ad Code

Responsive Advertisement

తిరుమల - పుష్పపల్లకి



  • జూలై 16న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆ సాయంత్రం తిరుమల పురవీధుల్లో దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామికి పుష్పపల్లకిలో ఊరేగింపు జరుగుతుంది. 
  • వివిధ పుష్పమాలలతో చక్కగా అలంకరింపబడిన పుష్పరథంలాంటి పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి తిరువీధ్యుత్సవం జరుగుతుంది
  • ఈ సేవను చేయించినా, లేదా పుష్పపల్లకిని దర్శించినా పూర్వజన్మ వాసనలన్నీ నశించి, శాంతి ఏర్పడుతుంది.

Post a Comment

0 Comments