ద్వారకా తిరుమల
వీరభద్ర క్షేత్రం - పట్టిసీమ
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం
శ్రీ అభయ అంజనేయ స్వామి వారి ఆలయం - హనుమాన్ జంక్షన్
నట్టా రామేశ్వర ఆలయం
- చిన్న తిరుపతిగా ప్రసిద్ధి
- ఆశ్వయుజ, వైశాఖ మాసాలలో తిరుకళ్యాణం జరుగుతుంది
- ఏలూరు నుండి 42 కి.మీ
- శ్రీ మహావిష్ణువు ప్రతిష్టించిన శివలింగం
- పంచారామాలలో ఒక్కటి
- రాష్ట్రంలో ఎత్తైన గోపురాలలో ఈ ఆలయం ఒక్కటి
- పంచారామాలలో ఒక్కటి
- అమావాస్య రోజున ఈ లింగం నలుపుని మించిన గోధుమ రంగులోకి, పౌర్ణమి రోజు ధవళ వర్ణానికి మారుతుంది
వీరభద్ర క్షేత్రం - పట్టిసీమ
- రాజమండ్రి నుండి 50 కి.మీ
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం
శ్రీ అభయ అంజనేయ స్వామి వారి ఆలయం - హనుమాన్ జంక్షన్
- హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి
నట్టా రామేశ్వర ఆలయం
- పాలకొల్లు నుండి 20 కి.మీ
- చైత శుద్ధ పౌర్ణమి నుండి తిరునాళ్లు జరుగుతాయి
- ఏలూరు నుండి 15 కి.మీ
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం - తూర్పు యడపల్లి
శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయం - పాలకొల్లు
శ్రీ ఆదికేశవ స్వామి వారి ఆలయం - నర్సాపూర్
- ఏప్రిల్, మే మాసాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం - భీమవరం
- జ్యేష్ఠా శుద్ధ పాడ్యమి నుండి నెల రోజులపాటు జాతర జరుగుతుంది
శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం - దువ్వ
శ్రీ కూర్మనాథ వేణుగోపాల ఆలయం - ఆకివీడు
- శ్రీ కూర్మం తరువాత విశిష్టమైన కూర్మనాథ ఆలయం
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం - పెనుగొండ
శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం - తణుకు (తేతలి).
తల్పగిరి శ్రీ రంగనాధ స్వామి
- ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒక్కటి
- నిత్యా కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- ఈ ఆలయం ఉత్తర రంగమని వైష్ణవ పండితుల భావం
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు
అలగనాధ ఆలయం - ఆత్మకూరు
- చోళ రాజులూ నిర్మించిన ఆలయం ఇది.
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం - కొండా బిట్రగుంట
- సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఆలయం
కాశీవిశ్వనాధ ఆలయం - వేంకటగిరి
అళఘుమల్లారికృష్ణస్వామి - మన్నారుపోలూరు
- శ్రీకృష్ణ లీలలతో సంబంధం ఉన్నది ఈ ఆలయం
- 10వ శతాబ్దపు దేవాలయం
- శ్రీ కృష్ణుడు, జాంబవంతుల మధ్య మల్ల యుద్ధం జరిగింది ఇక్కడే అని అంటారు.
శివ, పెరుమాల స్వామి ఆలయాలు - ప్రభగిరి పట్నం
- 15వ శతాబ్దపు దేవాలయం
శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామి - పెంచలకోన
- స్వయంభూగా వెలసినట్టు స్థల పురాణం
- నవ నరసింహ ఆలయాలలో ఒక్కటి
- వైశాఖ శుద్ధ ఏకాదశినాడు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి
- భరతుని బాల్యక్రీడలతో ఈ పవిత్ర క్షేత్రం పునీతమైంది అని చెబుతారు
శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం - జొన్నవాడ
- శ్రీ శంకరాచార్య ఆలయంలో ప్రతిష్టించిన శ్రీ చక్రం నేటికీ చూడవచ్చు
- ఏప్రిల్ - మేలో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - వేదగిరి
- 9వ శతాబ్దంలో పల్లవ రాజు ఆలయం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
- సప్తమహర్షులు ఈ కొండ పై యజ్ఞం చేసినట్లు బ్రహ్మపురాణం వల్ల తెలుస్తుంది.
- కొండమీద ఏడు కోనేరులు ఉన్నాయి.
- మే నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శ్రీ చెంగాళమ్మ అమ్మవారి దేవస్థానం - సూళ్లూరుపేట
- అమ్మవారు స్వయంగా మహిషాసురమర్దిని రూపం లో వెలిశారు.
- ఈ ఆలయానికి తలుపులు ఉండవు.
శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం - నెల్లూరు
- 1400 సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఆలయం
- తిక్కన సోమయాజి ఈ క్షేత్రాన్ని దర్శించిన తరువాత మహాభారతాన్ని తెలుగులో రచించాడు అని చెబుతారు
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం - రామతీర్థం
శివాలయం - సంగం
సోమేశ్వరస్వామి ఆలయం - సోమశిల
భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమం - గొలగమూడి
నరవాడ వెంగమాంబ పేరంట్రాళ్లు
సుబ్రమణ్యశ్వరస్వామి ఆలయం - మల్లం
పోలేరమ్మ - వేంకటగిరి
ముత్యాలమ్మ - తూర్పు కనుపూరు
కలుగోళమ్మ - కావలి
ఇరుకుల పరమేశ్వరి అమ్మవారు - నెల్లూరు
చాముండేశ్వరీ ఆలయం - ఇందుకూరుపేట
వీరభద్ర ఆలయం - లేపాక్షి
శ్రీ నరసింహ స్వామి దేవాలయం - ఆత్మకూరు
రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయం - బొమ్మనహాళ్
బుగ్గ రామలింగేశ్వర ఆలయం - తాడిపత్రి
శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం - ధర్మవరం
శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం - పెన్నా అహోబిలం
శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి ఆలయం - కసాపురం
శ్రీ రంగనాధ స్వామి ఆలయం - అల్లూరుకొన
శ్రీ పేట వెంకటరమణ ఆలయం - హిందూపురం
తిరుమల
శ్రీకాళహస్తి
వీరభద్ర ఆలయం - లేపాక్షి
- 108 శైవ క్షేత్రాలలో ఒక్కటి అని స్కాందపురాణం వల్ల తెలుస్తుంది.
శ్రీ నరసింహ స్వామి దేవాలయం - ఆత్మకూరు
- అనంతపురం నుండి 25 కి.మీ
రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయం - బొమ్మనహాళ్
- మద్యం మానిపించే దైవం అని భక్తుల నమ్మకం
- మద్యం మనాలి అనుకున్నవాళ్ళు ఈ ఆలయంలో మాలధారణ చేస్తారు.
- ప్రతి ఏకాదశి తిధికి భక్తుల రద్దీ ఉంటుంది
- శ్రీరామనవమి సమయంలో మూడురోజుల పాటు తిరునాళ్లు జరుగుతాయి.
- కదిరి నుండి 12 కి.మీ
- రాయలసీమలో సుప్రసిద్ధ రంగనాధ క్షేత్రం.
- ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి నిర్మించాడు అని పురాణాలూ చెబుతున్నాయి.
- కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి
- ఈ క్షేత్రంలో శివునికి ప్రతిరూపంగా పంచలింగాలు వున్నాయి.
- ఈ క్షేత్రంలో కోనేరులో నీరు నంది విగ్రహం నోటి నుండి ధారగా ప్రవహిస్తుంది.
- 13 వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది.
- పాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- 15 వ శతాబ్దపు ఆలయం
- దక్షిణ కాశీగా పిలుస్తారు.
- ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సకల రోగాలు పోతాయి అని భక్తుల నమ్మకం
- గుంతకల్ నుండి 7 కి.మీ
- శివుడు విగ్రహ రూపంలో కొలువైవుంటాడు
- 7 వ శతాబ్దపు ఆలయం
- మహాశివరాత్రి రోజున మూలవిరాట్ నుదిటిపైనా సూర్యకిరణాలు పడుతాయి.
- ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సంతానం కలుగుతుంది అని నమ్మకం
- శివరాత్రి అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- శ్రావణమాసంలో జాతర, కార్తీకమాసంలో విశేష పూజలు, దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
- అనంతపురం నుండి 140 కి.మీ
బుగ్గ రామలింగేశ్వర ఆలయం - తాడిపత్రి
శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం - ధర్మవరం
శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం - పెన్నా అహోబిలం
శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి ఆలయం - కసాపురం
శ్రీ రంగనాధ స్వామి ఆలయం - అల్లూరుకొన
శ్రీ పేట వెంకటరమణ ఆలయం - హిందూపురం
- 600 ఏళ్ళ క్రితం ఆలయం
- స్వామి వారు తిరుమలలో శ్రీవారిని పోలి వుంటారు
- మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
తిరుమల
- ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయం
- శ్రీ కృష్ణ దేవరాయలు అనేక విధాలుగా అభివృద్ధి చేసారు.
- ఈ ఆలయంకు వచ్చే భక్తులు తలనీలాలు అధికసంఖ్యలో సమర్పిస్తారు
- ఈ క్షేత్రం ఎప్పుడు నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.
- ఆశ్వయుజ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- ఈ ఆలయంలో ఏడాదికి 450 కి పైగా ఉత్సవాలు జరుగుతాయి.
శ్రీకాళహస్తి
- పంచభూత లింగాలలో ఇక్కడ వాయు లింగం
- శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు.
- ఇక్కడ భక్తకన్నప్ప ఆలయం కూడా వుంది.
- మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
మిగతా ఆలయాలు అప్డేట్ చేస్తాం
0 Comments