- విష్ణు భగవానుడు సత్య యుగంలో ధరించిన మొదటి అవతారం మత్య్స అవతారం.
- సోమకుడిని నుంచి వేదాలను కాపాడడం కోసం స్వామి వారు మత్య్స అవతారం ధరించారు.
- దీనిని చైత్ర మాసం శుక్ల పక్షంలో మూడవ రోజు జరుపుకుంటారు.
- ఈ రోజులలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రులు జరుగుతుంటాయి.
- విష్ణు ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు.
- ఇస్కాన్ ఆలయాలలో వైభవంగా మత్య్స జయంతి జరుగుతుంది.
- మత్య్స అవతారంలో స్వామి వారికీ వున్నా ఆలయం, నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
- ఈ రోజు భక్తులు విష్ణు ఆలయాన్ని దర్శిస్తారు
- ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు.
- ఈ రోజు మత్య్స పురాణం, విష్ణు సహస్రనామాలు పఠించడం మంచిది.
2021 : ఏప్రిల్ 15.
0 Comments