Ad Code

Responsive Advertisement

పూరీ జగన్నాథ రథయాత్రలో ముఖ్యమైన తేదీలు 2021

ఈ యాత్ర ఆషాడ శుక్ల విదియ రోజున మొదలవుతుంది. ఈ యాత్రను చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ యాత్రలో ముఖ్యమైన తేదీలు.



జగన్నాధుని రథయాత్ర - జులై  12.

చందన యాత్ర (అక్షయ తృతీయ రోజు ) - మే  15

స్నాన పూర్ణిమ (జ్యేష్ట పూర్ణిమ ) - జూన్ 24.

నేత్రో ఉత్సవం ( పదిహేను రోజుల జ్వరం తరువాత స్వామివారి దర్శనం ) - జులై 09.

రథయాత్ర మొదలు -జులై 12.

హీరా పంచమి( గుండిచ ఆలయంలో జరుగుతుంది రథయాత్ర మొదలైన తరువాత ఐదవ రోజు ) - జులై 16.

బాహుదా యాత్ర ( తొమ్మిది రోజుల తరువాత గుండిచ ఆలయం నుండి తిరుగు ప్రయాణం) - జులై 20.

సున బేష - జులై 21

నీలాద్రి బిజె - జులై 23.

Post a Comment

0 Comments