Ad Code

Responsive Advertisement

ఇందిరా ఏకాదశి

  • భాద్రపద మాసంలోని బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు 
  • దీనిని ఆచరించడం ద్వారా మానవుడు తన పితృదేవతలను ఉద్ధరిస్తాడు, సమస్త పాపాలు నశిస్తాయి.
  • పూర్వం ఇంద్రసేనుడు అనే రాజు ఈ వ్రతాన్ని  ఆచరించాడు 
  • ఏకాదశి ముందురోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి.
  • ఒక పూట భోజనం చేసి నేల పై పాడుకోవాలి.
  • ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి వ్రత నియమం ప్రకారం ఉపవాసం ఉండాలి.
  • మధ్యాహ్నం సాలగ్రామశిలా ఎదురుగా పితృతర్పణాలు చేయాలి.
  • బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి.
  • చందన ఫుష్ప దూపదీప నైవేద్యాలతో విష్ణువుని అర్చించాలి.
  • విష్ణు స్మరణంతో రాత్రి జాగరణ చేయాలి.
  • తరువాత రోజు వ్రతపారణం చేయాలి 
  • ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపవిముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.

2022 తేదీ : సెప్టెంబర్ 21.

Post a Comment

0 Comments