Ad Code

Responsive Advertisement

బ్రహ్మంగారి కాలజ్ఞానం - 3

బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి , భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే చెప్పినారు వాటిని కాలజ్ఞానంగా చెబుతారు. 


  • సరస్వతి దేవిని అంగడిలో పెట్టి అమ్ముకుంటారు.
  • కొల్హాపూర్ అభివృద్ధి చెందుతుంది.
  • అడ్డంకి నాంచారమ్మ మానవులతో మాట్లాడుతుంది. దేవ రహస్యాలు వెల్లడిచేస్తుంది.
  • కావేరి ఉప్పొంగుతుంది.
  • శ్రీ రంగనాయకుల వద్ద ఆకాశవాణి వాక్కులు వినిపిస్తాయి.
  • స్వర్ణముఖి యందు పదిమంది మహాత్ములు పుడతారు. అప్పుడు నాయుడుపేటలో ఉన్న ధనమంతా నాశనమైపోతుంది.
  • ఇతడికి బంగారంతో సమానమైన ధర లభిస్తుంది.
  • కులగోత్రాలు వదిలి వివాహాలు చేసుకుంటారు.
  • జలంతో మునిగి పద్నాలుగు పట్టణాలు పాడవుతాయి.
  • కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది.
  • మధురమీనాక్షి అమ్మవారు మనుష్యలతో మాట్లాడుతుంది.
  • ఉత్తర దేశనా గాంధీ అనే మహాత్ముడు వర్దిల్లుతాడు.
  • మహానందిలో మహిమలు పుడుతాయి 
  • ఎర్రటి ఏనుగు ఆకాశాన గోచరిస్తుంది.
  • కోడి నరుల వలె కూస్తుంది.
  • అయిదు తలల మేకపోతు పుడుతుంది 
  • సూర్యుడు గడగలాడుతాడు
  • కంచి కామాక్షి కంట నీళ్లు రాలుతాయి
  • నీచుల స్నేహాలు నిలిచి ఉంటాయి 
  • ఉత్తర దేశం కత్తిపోట్లతో నాశనమవుతుంది. 


Post a Comment

0 Comments