Ad Code

Responsive Advertisement

శ్రీశైలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు రద్దు చేసారు.

31 నుంచి మూడు రోజులపాటు శ్రీస్వామివారి గర్భాలయా అభిషేకాలు,వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేసారు.

2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు.

ముక్కోటి ఏకాదశి రోజు శ్రీస్వామి అమ్మవారికి రావణవాహనసేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments