సర్వదర్శనం అంటే అందరికి దర్శనం అని అర్ధం . సాధారణంగా రోజు కి 70000-80000భక్తులు శ్రీ వారిని దర్శించుకుంటారు . శ్రీ వారి సర్వదర్శనం కోసం తిరుమల లో ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి భక్తుల అనుమతిస్తారు .
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 32 దాదాపు కంపార్ట్మెంట్లు ఉంటాయి .అందులో భక్తులు వేచి ఉండాలి తరువాత భక్తులు ని దర్శనానికి పంపుతారు. 16 - 18 సమయం పడుతుంది దర్శనం చేసుకోవడానికి రద్దీ బట్టి, పండుగలు , ముఖ్యమైన రోజులు బట్టి దర్శన సమయం పడుతుంది. కొని కొని సార్లు సర్వదర్శం 4-5 గంటలలో నే దర్శనం అయిపోతుంది.
కంపార్ట్మెంట్ లో వున్నా భక్తులకు టీటీడీ వారు అన్న ప్రసాదం, పాలు,కాఫీ, టీ, ప్రతి మూడు గంటల వ్యవధి లో భక్తులకు అందజేస్తారు. ఇంకా మినరల్ వాటర్, చుట్టూ పక్కల బాత్రూం సౌకర్యం , ఇంకా మెడికల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
0 Comments