ఉజ్జయినిలో భస్మాభిషేకం
- ప్రభాతవేళలో ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మాభిషేకం జరుగుతుంది.
- గర్భాలయంలో భస్మ ఆరతి ప్రారంభమవుతుంది అనే సూచనగా శంఖధ్వనం వినబడుతుంది
- నిండుగా నదీజలాలతో తడిసిన శివలింగంపై భస్మాభిషేకం చేస్తారు.
- వస్త్రంలో మూట కట్టిన భస్మం శివలింగంపై జలజల రాలిపడుతూ ఉంటుంది.
- కాళేశ్వర లింగం నిండా భస్మం పరుచుకుంటుంది.
- ఒత్తుగా భస్మంలో మునిగిపోయిన కాళేశ్వర లింగానికి చందనం, కుంకుమ వంటివాటితో కిరీటం, త్రిపురాండాలు,కన్నులు,ముక్కు, నోరు తీర్చిదిద్దుతారు.
- చివరిగా హారతి ఇస్తారు.
0 Comments