Ad Code

Responsive Advertisement

తిరుమలలో ముందుగా వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి ?

తిరుమల వరాహమూర్తి సొంతం. శ్రీవారు అక్కడ ఉండటానికి వరాహమూర్తి అనుమతి పొందాడు. అందుకు శ్రీనివాసుడు తన దగ్గర వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని వరాహమూర్తికి మాట ఇచ్చారు.



ఆ మాట ప్రకారం వరాహమూర్తి దర్శించుకున్న తరువాత శ్రీ వారిని దర్శించుకోవడం తిరుమల సంప్రదాయం.

శ్రీ వారి పుష్కరిణికి ప్రక్కనే మనకు శ్రీ వరాహమూర్తి స్వామి వారి ఆలయం ఉంటుంది. 

Post a Comment

0 Comments