Ad Code

Responsive Advertisement

గురువాయూర్ ఏకాదశి



  • గురువాయూర్ బాలగోపాలుని రూపం ముగ్దమనోహరం. పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలను ధరించి ఉంటాడు.
  • గురువాయూర్ ఆలయం అయిదు వేల సంవత్సరాల నాటిదని ఐతిహ్యం.ఈ స్వామిని బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఆరాదించారు అని పురాణాల ద్వారా తెలుస్తుంది.
  • సూర్యమానం ప్రకారం వృశ్చిక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది.
  • అర్జనుడికి శ్రీకృష్ణుడు ఈ ఏకాదశి నాడే గీతోపదేశం చేసాడు ఆంటారు.
  • వృశ్చిక ఏకాదశికి నెల ముందు ఏకాదశి విళుకు మొదలు అవుతుంది. కేరళ సంప్రదాయం ప్రకారం భక్తులు వచ్చి ఆలయంలో పూజలు నిర్వహించుకుంటారు.
  • విలుక్కుని ఆవు నెయ్యతో వెలిగిస్తారు.
  • వృశ్చిక ఏకాదశి రోజు తెల్లవారు జామున 3 గంటల నుండి ద్వాదశి రోజున ఉదయం 9 గంటల వరకు గురువాయూర్ ఆలయం దర్శనం నిరంతరం జరుగుతుంది.

2018 : 18 డిసెంబర్.

Post a Comment

0 Comments