Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - మన్యంకొండ

పేదల తిరుపతిగా మన్యం కొండా ప్రసిద్ధి . ఈ ఆలయం మెహబూబ్ నగర్ కు 17 కి.మీ దూరంలో ఉంది. ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా  వెలిశారు.



ఈ నెల ఫిబ్రవరి 22 నుండి మార్చి 03 వరకు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి.

వాహన సేవలు


ఫిబ్రవరి  22 - తిరుచ్చి సేవ

ఫిబ్రవరి  23 - గజ వాహనం

ఫిబ్రవరి  24 - హంస వాహనం 

ఫిబ్రవరి  25 - సూర్యప్రభ వాహనము

ఫిబ్రవరి  26 - హనుమంత వాహనం, ప్రభోత్సవం

ఫిబ్రవరి  27 - గరుడ వాహనం, రథోత్సవం

ఫిబ్రవరి  28 - అశ్వ వాహనం, ద్వితీయ ప్రభోత్సవం

మార్చి 01  - వసంతోత్సవం, దర్బార్ సేవ, శేష వాహన సేవ.

అమ్మవారి వాహన సేవలు 

ఫిబ్రవరి  26 -  అంకురార్పణ 

ఫిబ్రవరి  27- ధ్వజారోహణం 

ఫిబ్రవరి  28 -  అమ్మవారి కళ్యాణం , గరుడ వాహన సేవ, విమాన రథోత్సవం 

మార్చి 01 - అశ్వ వాహన సేవ 

మార్చి 02 -  పూర్ణాహుతి, వసంతోత్సవం 

మార్చి 03 - సపన్న తిరుమంజనం , మహా నివేదన , నక్షత్ర హారతి 


Post a Comment

0 Comments