పేదల తిరుపతిగా మన్యం కొండా ప్రసిద్ధి . ఈ ఆలయం మెహబూబ్ నగర్ కు 17 కి.మీ దూరంలో ఉంది. ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా వెలిశారు.
ఈ నెల ఫిబ్రవరి 22 నుండి మార్చి 03 వరకు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి.
వాహన సేవలు
ఫిబ్రవరి 22 - తిరుచ్చి సేవ
ఫిబ్రవరి 23 - గజ వాహనం
ఈ నెల ఫిబ్రవరి 22 నుండి మార్చి 03 వరకు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి.
వాహన సేవలు
ఫిబ్రవరి 22 - తిరుచ్చి సేవ
ఫిబ్రవరి 23 - గజ వాహనం
ఫిబ్రవరి 24 - హంస వాహనం
ఫిబ్రవరి 25 - సూర్యప్రభ వాహనము
ఫిబ్రవరి 26 - హనుమంత వాహనం, ప్రభోత్సవం
ఫిబ్రవరి 27 - గరుడ వాహనం, రథోత్సవం
ఫిబ్రవరి 28 - అశ్వ వాహనం, ద్వితీయ ప్రభోత్సవం
మార్చి 01 - వసంతోత్సవం, దర్బార్ సేవ, శేష వాహన సేవ.
అమ్మవారి వాహన సేవలు
ఫిబ్రవరి 26 - అంకురార్పణ
ఫిబ్రవరి 27- ధ్వజారోహణం
ఫిబ్రవరి 28 - అమ్మవారి కళ్యాణం , గరుడ వాహన సేవ, విమాన రథోత్సవం
మార్చి 01 - అశ్వ వాహన సేవ
మార్చి 02 - పూర్ణాహుతి, వసంతోత్సవం
మార్చి 03 - సపన్న తిరుమంజనం , మహా నివేదన , నక్షత్ర హారతి
0 Comments