- మార్గశిర్ష మాసం శుక్ల పక్షంలో పన్నెండవ రోజున మత్స్య ద్వాదశిని ఆచరిస్తారు.
- ఈ రోజున విష్ణువుని మత్య్స అవతారంలో పూజిస్తారు.
- ఇది శ్రీ మహా విష్ణువు యొక్క మొదటి అవతారం.
- విష్ణువుని షోడశోపచారాలతో పూజించి, బ్రాహ్మణులకు దానం ఇస్తారు.
- మనదేశం లో మత్స్య అవతారంలో ఉన్న ఆలయం చిత్తూరు జిల్లాలో ఉంది. అది నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి ఆలయం.
2020 : డిసెంబర్ 26.
0 Comments