ఈ ఆలయం కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంది. ప్రపంచం మొత్తంలోనే జగజ్జనని అమ్మవారి ఆలయం రెండోది. మొదటిది మానససరోవరం హిమాలయాల ప్రాంతాలలో ఉండేది.
ఈ ఆలయ గోపురం మీద సకల దేవతలు, ముక్కోటి దేవతలు, కల్పవృక్షం, సప్తఋషులు, సప్తమాతృకలు దర్శనమిస్తారు.
అమ్మవారు గర్భాలయంలో అష్ట భుజాలు, అయిదు ముఖాలతో దర్శనమిస్తారు.
ముఖ్యమైన పండుగలు :
దసరా
మహాశివరాత్రి
కార్తీక మాసం
జగజ్జనని అర్ధమండల దీక్షలు
జగజ్జనని మండల దీక్షలు
ఆలయ వేళలు :
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు
మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 వరకు
ఎలా వెళ్ళాలి :
కర్నూలు నుండి 76 కి.మీ దూరం
నంద్యాల నుండి 2 కి.మీ దూరం
ఆళ్లగడ్డ నుండి 45 కి.మీ దూరం
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
కాకనూరు సరస్వతి పీఠం - 15 కి.మీ దూరం
మహానంది ఆలయం - 16 కి.మీ దూరం
ఓంకారం సిద్దేశ్వర ఆలయం - 25 కి.మీ దూరం
0 Comments