ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా తిరుపతి గ్రామంలో ఉంది. 108 తిరుపతులలో ఈ ఆలయం ఒక్కటి. ఇది 9000 సంవత్సరాల పురాతన ఆలయం. దీనిని తొలితిరుపతి అని అంటారు.
ఈ ఆలయంలో గమనించదగ్గ మూడు విశేషాలు :
- శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు నవ్వుతు దర్శనమిస్తారు.
- ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పెద్ద వాళ్లకు పెద్దగా, చిన్న పిల్లలకు చిన్నగా దర్శనమిస్తారు.
- ఈ ఆలయంలో స్వామి వారు శంఖు చక్రాలు ఒకటి స్థానంలో మరొకటి కనిపిస్తుంది.
ముఖ్యమైన పండుగలు :
వైకుంఠ ఏకాదశి
ముక్కోటి ఏకాదశి
వసంతోత్సవం
బ్రహ్మోత్సవం
ఆలయ వేళలు :
ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 వరకు
సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 వరకు.
ఎలా వెళ్ళాలి :
రాజమండ్రి నుండి 51 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
కాకినాడ నుండి 28 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం - 13 కి.మీ దూరంలో
పిఠాపురం కుంతి మాధవ స్వామి ఆలయం - 13 కి.మీ దూరంలో
సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం - 14 కి.మీ దూరంలో
అన్నవరం ఆలయం - 37 కి.మీ దూరంలో
0 Comments