- ఈ ఆలయంలో గిరిప్రదక్షిణ కనుమ పండుగ రోజున జరుగుతుంది.
- ఎక్కడైనా భక్తులు గిరిప్రదక్షిణ చేయడం సాధారణం.
- సద్యోముక్తి క్షేత్రంగా విరాజిల్లే ఈ క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కందమూర్తి గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడ విశేషం.
- దాదాపు 21 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసి ఉత్సవమూర్తులు ఆలయానికి చేరుకుంటారు.
- ఈ ఉత్సవాలో భాగంగా సంక్రాంతి రోజున ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువుదీరిన త్రిశుల పల్లకిని ముందుగా కైలాసగిరి ప్రదక్షిణకు తీసుకువెళ్తారు.
2020 : జనవరి 16.
0 Comments