ఈ ఆలయం గుంతకల్ మండలం కసాపురం గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలలో ఇది ఒక్కటి.
ఈ ఆలయాన్ని 15 వ శతాబ్దంలో విజయనగర రాజులూ నిర్మించారు. ముఖ్యంగా శ్రావణమాసంలో భక్తులు ఈ ఆలయాన్ని అధికంగా దర్శిస్తారు.
ముఖ్యమైన పండుగలు :
చైత్రమాసం
ఉగాది ఉత్సవాలు
రథోత్సవం
చైత్రనవమి
సీతారాముల కళ్యాణం
ఆలయ వేళలు :
ఉదయం 4 .30 నుండి మధ్యాహ్నం 12 .00 వరకు
సాయంత్రం 3 .00 నుండి రాత్రి 8 .30 వరకు
ఎలా వెళ్ళాలి :
అనంతపురం నుండి 84 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
గుంతకల్ నుండి 5 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
సంగాల శ్రీ బుగ్గ సంగమేశ్వర ఆలయం - 4 కి.మీ దూరంలో
శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆలయం - 42 కి.మీ దూరంలో
బుడగవి సూర్య నారాయణ ఆలయం - 45 కి.మీ దూరంలో
0 Comments