ధనుర్మాసంలో చివరి రోజున కనుమ పండుగనాడు శ్రీస్వామివారి వక్ష స్థల లక్ష్మిని గోదాదేవిగా భావించి గోదాపరిణయోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని (ఆండాళ్) గోదాదేవి ధరించిన పూలమాలను తిరుమలకు తీసికొని వచ్చి శ్రీ స్వామివారికి ధరింపజేస్తారు.
0 Comments