ఈ ఆలయం రామసముద్రం మండలం చిత్తూరు జిల్లాలో వుంది. స్వామి వారి తిరునాళ్లు మార్చి 22 నుండి జరుగుతాయి.
మార్చి 22 - అంకురార్పణ
మార్చి 23 - ధ్వజారోహణ, సూర్యప్రభ సేవ
మార్చి 24 - సింహ వాహన సేవ
మార్చి 25 - శేష వాహన సేవ
మార్చి 26 - హనుమంత వాహన సేవ
మార్చి 27 - గజ వాహన సేవ
మార్చి 28 - కళ్యాణం, గరుడ వాహన సేవ
మార్చి 29 - రథోత్సవం
మార్చి 30 - దీపోత్సవం
మార్చి 31 - వసంతోత్సవం, ధ్వజ అవరోహణం
ఏప్రిల్ 01 - పూలంగి సేవ
ఏప్రిల్ 02 - శయనోత్సవం
ఏప్రిల్ 03 - మేలుకొలుపు
తిరుపతి నుండి 150 కిమీ దూరం
చిత్తూరు నుండి 86 కిమీ దూరం
0 Comments