ఇది గిద్దలూరు దగ్గర నరవ మండలం, ప్రకాశం జిల్లాలో వున్నా ఈ ఆలయం చాల ప్రసిద్ధి చెందింది.
ప్రతి ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాల్గుణ శుక్ల ఏకాదశి నుండి మొదలు అవుతాయి.
మార్చి 24 - అంకురార్పణం, ధ్వజారోహణం,
మార్చి 25 - కళ్యాణం (తెల్లవారుజామున 3 కి ), సూర్య వాహనం, శేష వాహనం
మార్చి 26 - హనుమంత వాహనం
మార్చి 27 - గరుడ వాహనం
మార్చి 28 - గజ వాహనం
మార్చి 29 - రథోత్సవం (సాయంత్రం 4 ), చెక్క భజన
మార్చి 30 - అశ్వ వాహనం
మార్చి 31 - గృహ ప్రవేశం
ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది
గిద్దలూరు నుండి 4 కి.మీ దూరంలో ఈ ఆలయం వుంది.
0 Comments