ఈ ఆలయం వడ్డాది గ్రామం , బుచ్చయ్యపేట మండలం విశాఖపట్నం జిల్లాలో జాంబగిరిపై స్వామివారు కొలువై వున్నారు.
స్వామి వారి కల్యాణోత్సవాలు మార్చి 23 నుండి ప్రారంభం కానున్నాయి
మార్చి 23 - అంకురార్పణం, ధ్వజారోహణం (రాత్రి 10 )
మార్చి 24 - హోమాదికాలు , గజ వాహనం, గరుడ వాహనం పై తిరువీధి ఉత్సవం, స్వామివారి కల్యాణోత్సవం
మార్చి 25 - ప్రతేక్య పూజలు
మార్చి 26 - హోమాలు , సదస్యం
మార్చి 27 - ప్రతేక్య పూజలు
మార్చి 28 - పూర్ణాహుతి , నాగవల్లి, వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం , చక్ర స్నానం
మార్చి 29 - పుష్పోత్సవం
విశాఖపట్నం నుండి 50 కి.మీ దూరం
0 Comments