- పాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి లేదా నరసింహ ద్వాదశిగా జరుపుకుంటారు.
- ఈ నరసింహస్వామిని పూజించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
- ఈ రోజు నది స్నానాలు ఆచరిస్తారు.
- ఈ రోజు వైష్ణవ ఆలయాలు దర్శిస్తారు.
- ఈ రోజు ఆలయాలలో పూజలు , అభిషేకాలు నిర్వహించడం మంచిది.
2021 : మార్చి 25.
0 Comments